శ్రీశ్రీ గారి రచనలతో పాటు చతురత గురించి ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెలుసుకోని ఆంధ్రులు లేరు. ఒకసారి ఆయన ఏదో సాహిత్య సమావేశానికి తమిళనాడు వెళ్లారట. అక్కడ మంచినీటిని తన్నీరని పిలుస్తారు.ఆయన భోజనం చేసిన హోటల్లో ముందుగా వేడి తన్నీరు ఇవ్వడం సాంప్రదాయం.భోజనానంతరం ఆయన మిత్రులతో సమావేశమైన శ్రీశ్రీ రద్దీగా ఉన్న ఆ హోటల్ని విమర్శిస్తూ వేడితే'నీరు' మాత్రం ఇచ్చారంటూ చెప్పారట.ఆయన చెసిన వ్యంగ్య ప్రయోగాన్ని గుర్తించిన వారందరూ ఫక్కుమని నవ్వారు.
Friday, September 4, 2009
శ్రీశ్రీ ఒకసారి..
Posted by raviteja at 1:28 PM
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment